పేదల కోసం 5 శాతం భూమి

అమరావతి, ఆంధ్ర చైతన్య : ప్రైవేట్ లే ఔట్స్ లో పేదల గృహ నిర్మణం  కు 5 శాతం భూమి ని కేటాయిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్ కింద ఈ  ప్రక్రియ అమలు కానుంది. దీని కి సంబంధించిన గెజిట్ ను పట్టణాభివృద్ధి మరియు పురపాలక ప్రత్యేక అధికారి శ్రీ లక్ష్మి సోమవారం విడుదల చేశారు. 

Comments

Popular posts from this blog

తెలుగు రాష్ట్రల్లో భారీ గా తగ్గిన సిమెంట్ ధరలు