పీసీసీ కొత్త ప్రెసిడెంట్ వేట లో కాంగ్రెస్

కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టి సారించింది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ బాధ్యతల ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ కి అప్పగించింది. ఈ మేరకు చాంది ఆంధ్రప్రదేశ్సి కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరి ని విజయవాడ చేరుకోవాలి అని ఆదేశాలు జారి చేశారు. ఈ నెల 21,22 తేదీ ల లో కీలక సమావేశాలు జరుగనున్నాయి.

Comments

Popular posts from this blog

తెలుగు రాష్ట్రల్లో భారీ గా తగ్గిన సిమెంట్ ధరలు