నేటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

పీఆర్సీ ప్రకటన కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేటి నుంచి నల్ల బ్యాడ్జి ల తో విధులకు హాజరవుతామని ప్రభుత్వ జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమాలు పది రోజులు కొనసాగనున్నాయి. మరో పక్క తిరుపతి లో  వై యెస్ జగన్ పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

తెలుగు రాష్ట్రల్లో భారీ గా తగ్గిన సిమెంట్ ధరలు