నిరసన ర్యాలీలు

ఒంగోలు , ఆంధ్ర చైతన్య : ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ డిమాండ్ల సాధన కి భోజన విరామ సమయం లో తమ పాఠశాలలు, కార్యాలయాల లో నల్ల బ్యాడ్జి ల తో నిరసన ర్యాలీలు నిర్వహించారు. దీని లో భాగం గా ఒంగోలు నగర పాలక సంస్థ ఉపాధ్యాయులు యూటీఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి సి హెచ్ లక్ష్మీ నారాయణ  నాయకత్వం లో వివిధ పాఠశాల లో నిరసన ర్యాలీలు జరిగాయి. 
ప్రధాన డిమాండ్లు :
1. పీఆర్సీ తక్షణమే ప్రకటించాలి.
2. డీఏ బకాయిల విడుదల చేయాలి.
3. యాప్ ల భారం తగ్గించాలి.
ఒంగోలు లో జరిగిన ఉపాధ్యాయుల నిరసన చిత్రాలు :
   పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ ఒంగోలు
   డీఆరార్ మునిసిపల్ హై స్కూల్ ఒంగోలు
  పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ ఒంగోలు
  రామనగర్ మునిసిపల్ హై స్కూల్ ఒంగోలు




Comments

Popular posts from this blog

తెలుగు రాష్ట్రల్లో భారీ గా తగ్గిన సిమెంట్ ధరలు