ముంచుకొస్తున్న థర్డ్ వేవ్

న్యూ ఢిల్లీ, ఆంధ్ర చైతన్య : థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది. ఓమిక్రాన్ రూపం లో మరో సారి కరోనా భారత్ లో పంజా విసరనుంది. రోజు రోజు కి పెరుగుతున్న కేస్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. మహా రాష్ట్ర, కేరళ మరియు ఇతర రాష్ట్రాల్లో కేస్ లు భారీ గా పెరుగుతున్నాయి. భవిష్యత్తు లో కేస్ లు మరింత పెరగొచ్చు అని ఇది థర్డ్ వేవ్ కి సంకేతం గా భావించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ నిబంధనలు పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.

Comments

Popular posts from this blog

తెలుగు రాష్ట్రల్లో భారీ గా తగ్గిన సిమెంట్ ధరలు